Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూతో కలిసివున్న ఇంటిని మళ్ళీ కొనుగోలు చేసిన సమంత

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (14:16 IST)
టాలీవుడ్ క్యూ కపుల్స్‌గా గుర్తింపు పొందిన హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల దాంపత్య జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడిపోయారు. అయితే, చైతూతో కలిసివున్న జ్ఞాపకాలను మాత్రం సమంత మరిచిపోలేకున్నారు. అందుకే నాగ చైతన్యతో కలిసి దాంపత్య జీవితం చేసిన ఇంటికి భారీ ధరకు సమంత కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని నటుడు మురళీ మోహన్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ అపార్టుమెంటులో ఓ ఇంటికి చైతన్య ఇష్టపడి కొన్నారని చెప్పారు. పెళ్ళైన తర్వాత వారిద్దరూ కలిసి అక్కడే ఉన్నారని తెలిపారు. అయితే, విడాకుల తర్వాత వాళ్లిద్దరూ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని, కానీ, ఇటీవల సమంత ఆ ఇంటిని మళ్లీ ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారని ఆయన వివరించారు. 
 
"నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. ఇలాంటి. అందమైన, ప్రశాంతమైన ఇల్లు నాకు మళ్లీ నాకు దొరకడం లేదు. ఈ ఇల్లు మళ్లీ నేను తీసుకోవచ్చా" అని సమంత అడిగింది. దాంతో నేను ఆ ఇంటిని ఎవరికైనా అమ్మారో వాళ్లతో మాట్లాడి, వాళ్ళను ఒప్పించి, తిరిగి సమంత కొనుగోలు చేసేలా చేశాను. కానీ, ఎక్కువ డబ్బులు చెల్లించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments