Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

సెల్వి
మంగళవారం, 3 డిశెంబరు 2024 (18:28 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత "నేను చనిపోయినట్లు భావించాను" అని తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన మాజీ భర్త నాగ చైతన్య నుండి విడాకుల గురించి ఓపెన్ అయ్యింది. విడాకుల తర్వాత చనిపోవాలని భావించానని తన బలహీనత గురించి మాట్లాడింది. దాన్ని అధిగమించినందుకు తనకెంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొంది. అలాంటి వ్యక్తిగత విషయాల గురించి తెరవడానికి అపారమైన ధైర్యం అవసరం అని చెప్పుకొచ్చింది. 
 
సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో విడిపోయారు. ఇక 2024లో, నాగ చైతన్య మరోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి నటి శోభితా ధూళిపాళతో, డిసెంబర్ 4, 2024న వివాహం చేసుకోనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Trump To Visit China?: చైనాలో పర్యటించనున్న డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments