Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

సెల్వి
మంగళవారం, 3 డిశెంబరు 2024 (18:28 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత "నేను చనిపోయినట్లు భావించాను" అని తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన మాజీ భర్త నాగ చైతన్య నుండి విడాకుల గురించి ఓపెన్ అయ్యింది. విడాకుల తర్వాత చనిపోవాలని భావించానని తన బలహీనత గురించి మాట్లాడింది. దాన్ని అధిగమించినందుకు తనకెంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొంది. అలాంటి వ్యక్తిగత విషయాల గురించి తెరవడానికి అపారమైన ధైర్యం అవసరం అని చెప్పుకొచ్చింది. 
 
సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో విడిపోయారు. ఇక 2024లో, నాగ చైతన్య మరోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి నటి శోభితా ధూళిపాళతో, డిసెంబర్ 4, 2024న వివాహం చేసుకోనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments