Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఖుషీ చేస్తోన్న సమంత.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (10:51 IST)
సినీ నటి సమంత అమెరికాకు చికిత్స కోసం వెళ్లింది. అలాగే న్యూయార్క్‌లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తల్లితో పాటు న్యూయార్క్ వెళ్లిన సమంత... అక్కడ తన స్నేహితులతో కలిసి అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతోంది. 
 
రెస్టారెంట్లతో రుచికరమైన ఆహారపదార్థాలను టేస్ట్ చేస్తోంది. అంతేగాకుండా జిమ్‌లోనూ వర్కౌట్లు చేస్తోంది. ఇకపోతే.. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం 'ఖుషి' సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments