Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 ఏళ్లు పూర్తయినందుకు సమంత అక్కినేని అలా చేసింది...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (21:14 IST)
ఈ ఏడాది ఫిబ్రవరి 26తో "ఏ మాయ చేసావే" సినిమా విడుదలై తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఆ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సమంత తర్వాత కాలంలో అగ్ర హీరోయిన్‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో కూడా సమంతకు ఈ సినిమా ఎంతో మేలు చేసింది. అప్పటి నుండి చైతు- సమంత మధ్య సాగిన ప్రేమ బంధం 2017 అక్టోబర్‌లో పెళ్లితో ముడిపడిపోయింది. ఈ సందర్భంగా సమంత పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
 
ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మంజుల మంగళవారం ఈ సినిమా గురించి ట్వీట్ చేసారు. ‘అప్పుడే తొమ్మిదేళ్లు పూర్తవుతోంది, అంతా నిన్న జరిగినట్లే ఉంది. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ అభినందనలు’ అంటూ మంజుల పోస్ట్‌ చేసారు. 
 
ఈ పోస్ట్‌కు సమంత బదులిస్తూ ‘నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ రీట్వీట్ చేసారు. అదే సమయంలో అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ‘మీరంటూ లేకుంటే నటిగా నాకు ఈ స్థానం దక్కేదే కాదు’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments