భారీ భద్రత మధ్య హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (14:41 IST)
ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌ను చంపేస్తామంటూ బిష్ణోయ్ తెగకు చెందిన కొందరు హెచ్చరించారు. ఇటీవల పంజాబ్‌లో హత్యకు గురైన ప్రముఖ గాయకుడు సిద్ధూను హత్య చేసింది కూడా ఈ తెగగు చెందినవారేనని తేలింది. ఇపుడు వీరి సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపుపై సల్మాన్ ఖాన్ ముంబై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
 
ఇదిలావుంటే, తన కొత్త చిత్రం  కబీ ఈద్ కబీ దివాలి షూటింగ్ హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్ బుధవారం నగరానికి వచ్చారు. గతంలో ఎన్నడూ లేనంత భద్రతను సల్మాన్ ఖాన్‌కు కల్పించారు. విమానాశ్రయం నుంచి ఆయన కట్టుదిట్టమైన భద్రత నడుమ ఫిల్మ్ సిటికీ చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments