Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన పెళ్లి గురించి, కొత్త చిత్రం గురించి అప్‌డేట్‌ ఇచ్చిన సాయిధరమ్‌ తేజ్‌

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (23:06 IST)
Sai tej
ఇటీవలే యాక్సిండెట్‌కు గురయి ప్రజల ఆశీస్సులతో బయటకు వచ్చిన సాయి దరమ్‌తేజ్‌ సినిమా ఫంక్షన్లకు రావడం లేదు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న సాయితేజ్‌ ఈరోజు రాత్రి జరిగిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం ట్రైలర్‌ లాంఛ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను ముఖ్యంగా మహిళా అభిమానులు, యూత్‌ పెండ్లి గురించి అడిగారు. వెంటనే సాయితేజ్‌ స్పందిస్తూ, కుర్రకారుని ఉద్దేశించి.. ముందు ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకోండి. అప్పుడు పెండ్లి చేసుకుంటా అంటూ నవ్వుతూ బదులిచ్చారు.
 
అనంతరం ఓ మహిళ ప్రత్యేకించి మీపెండ్లికోసం వెయిటింగ్ సార్‌! అని అనడంతో.. వెంటనే.. పెండ్లి ఎప్పుడో అయిపోయింది. నాలుగు సార్లు పెండ్లయింది.. అంటూ సమాధానం ఇచ్చారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న సినిమా గురించి అడగగా.. విరూపాక్ష చిత్రం చేస్తున్నా. ఏప్రిల్‌ సెకండ్‌ వీక్‌లో విడుదలకు సిద్ధమవుతుంది అంటూ.. ముందు వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవుతుంది. దాన్ని సక్సెస్‌ చేయండని పిలుపు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments