సైనికులకు, పోలీసులకు 20 లక్షలు విరాళమిచ్చిన సాయిధరమ్ తేజ్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (08:47 IST)
Saidharam tej
1986 అక్టోబర్ 15న జన్మించిన సాయిధరమ్ తేజ్ కు  36 ఏళ్ళు నిండాయి, సుప్రీమ్ హీరో తన విశాల హృదయంతో నేడు మన సమాజం అలాగే మన భద్రత కోసం పోరాడే పౌరుల క్షేమం కోసం విరాళాలు ఇచ్చారు. భారత సైన్యం కోసం 10 లక్షలు, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అకాడమీకు చెరొక 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. గత సంవత్సరం, పేదరికంలో ఉన్న ఒక వృద్ధ మహిళ పక్కా ఇల్లు కోసం విరాళమిచ్చిన విషయం ప్రజలకు దగ్గర చేసింది.

'రిపబ్లిక్' వంటి మంచి అర్థవంతమైన సినిమాలకు పేరుగాంచిన అద్భుతమైన నటుడు, సైనికులను ఎంతో గౌరవిస్తాడు. ఇటీవల'ది సోల్ ఆఫ్ సత్య' అనే షార్ట్ ఫిల్మ్‌లో సైనికుడిగా నటించిన విషయం తెలిసినదే.

సంపత్ నంది దర్శకత్వంలో, సాయిధరమ్ తేజ్ ముఖ్య పాత్రలో త్వరలో తెరకెక్కనున్న "గాంజా శంకర్" మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ నుండి, నేడు ఫస్ట్ హై విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments