Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అభిమాన హీరోతో కలిసి నటించా.. 50 టేకులు తీసుకున్నా?: సాయిపల్లవి

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (17:51 IST)
సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా ఎన్జీకే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సూర్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా సాయిపల్లవి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ..  సూర్యతో కలిసి నటించడం అదృష్టమని చెప్పుకొచ్చింది. 
 
తన అభిమాన హీరోతో కలిసి నటించే అవకాశం వస్తుందని తాను అనుకోలేదని.. అలాంటిది సూర్యతో కలిసి నటించడం, ఆయన్ని దగ్గరగా చూడటం ఆశ్చర్యమేసిందని చెప్పింది. సెట్లోని వాళ్లందరినీ సూర్య తన కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు. వాళ్ల బాగోగులను అడిగి తెలుసుకుంటారు. 
 
ఆయన కాంబినేషన్లోని ఒక సీన్ కోసం తాను 50 టేకులు తీసుకున్నా, ఆయన విసుక్కోలేదు. ఎంతో ఓపికతో వుంటూ ప్రోత్సహించారు. అలాంటి వ్యక్తిని తాను చూడలేదని సాయిపల్లవి వెల్లడించింది. ఇలా సూర్యను 50 టేకులు తీసుకుని చాలా ఇబ్బంది పెట్టానని ఫిదా భామ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments