Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (12:51 IST)
తన మావయ్య, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం హీరో సాయి ధరమ్ తేజ్ పెద్ద సాహసమే చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తన మావయ్య గెలిస్తే కాలినడకన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నారు. ఆ ప్రకారంగానే ముగిసిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. దీంతో సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. 
 
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్.. కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెల్లారు. మార్గమధ్యంలో ఆయనను అనేక మంది అభిమానులు ఆయనను గుర్తించి ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments