Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవీశ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాద ఘటనలు, ఒకేసారి ఇద్దరు మృతి

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:33 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడుగా ఉన్న దేవీశ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బుల్గానిన్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో డీఎస్పీ బాబాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈ మృతి వార్త నుంచి తేరుకోకాగానే దేవిశ్రీ ఇంట మ‌రో విషాదం చోటుచేసుకుంది. దేవిశ్రీ బాబాయి బుల్గానిన్ మ‌రణ వార్త విని దేవిశ్రీ ప్ర‌సాద్ మేన‌త్త సీతా మ‌హాలక్ష్మీ గుండెపోటుతో మ‌ర‌ణించారు. దాంతో వ‌రుస మ‌ర‌ణ వార్త‌ల కారణంగా అతడి కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది.
 
కాగా దేవిశ్రీ ప్ర‌సాద్ ప్ర‌స్తుతం హీరో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్న 'క్రేజీ బాయ్స్' సినిమాకు కూడా స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. మరోవైపు ఇప్ప‌టివ‌ర‌కు దేవిశ్రీ, బ‌న్నీ, సుక్కు కాంబోలో తెర‌కెక్కిన ఆర్య, ఆర్య 2 సినిమాల‌కు స్వ‌రాలు సమ‌కూర్చగా.. ఈ రెండు సినిమాల పాట‌లు కూడా ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీట్ యూజీ ప్రవేశ పరీక్షల రుద్దు చివరి అస్త్రం : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఏపీలో బీజేపీ.. మిత్రపక్షాలను జీవింపనివ్వదు.. సీపీఐ నారాయణ

గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన టెన్త్ విద్యార్థి.. నడుస్తూ వెళ్తుండగా..?

టీటీడీలో కొనసాగుతున్న ప్రక్షాళన ... 208 మంది దళారుల అరెస్టు!!

30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments