Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దంగల్''ను బీట్ చేసిన ''సాహో'' అంతా కరోనా ఎఫెక్ట్..

Webdunia
గురువారం, 23 జులై 2020 (11:25 IST)
బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ అభిమానులకు అభిమాన హీరోగా మారాడు. బాహుబలి ద్వారా అంతర్జాతీయ స్టార్ స్థాయికి ఎదిగిపోయాడు. కరోనా కారణంగా లాక్ డౌన్‌లలో సడలింపులు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు సాధారణ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. జపాన్‌లో ఇటీవలే సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. అక్కడి ప్రజలు సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. 
 
మనదేశంలో అయితే ఇంకా థియేటర్లు ప్రారంభం కాలేదు, సినిమా షూటింగులు జరుగుతున్నాయి. 'బాహుబలి'తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్‌లోనూ వీరాభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ప్రభాస్ నటించిన 'సాహో' జనవరిలో జపాన్‌లో విడుదలైంది.
 
ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి విజృంభించడంతో అక్కడి థియేటర్లు మూతపడ్డాయి. అక్కడి థియేటర్లను తెరిచిన తర్వాత మరోసారి ఈ సినిమాను విడుదల చేశారు. తాజా రిపోర్టుల ప్రకారం జపాన్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా `సాహో` రికార్డు నెలకొల్పింది.
 
గతంలో 2 ఈ రికార్డు అమీర్‌ఖాన్ 'దంగల్' సినిమా పేరుతో వుండేదన్న సంగతి తెలిసిందే. అలాగే జపాన్‌లో ఓవరాల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 ఇండియన్ సినిమాల జాబితాలో 'సాహో' కూడా చేరింది. సాహో'తోపాటు 'ఇంగ్లీష్ వింగ్లీష్', '3 ఇడియెట్స్', 'ముత్తు', 'బాహుబలి-2' టాప్ 5లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments