Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో మరో డైరెక్టర్‌కి కరోనా, ఇంతకీ ఎవరా డైరెక్టర్..?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (10:38 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకి కరోనా పెరుగుతుందే కానీ.. తగ్గడం లేదు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే... బండ్ల గణేష్‌కి ఫస్ట్ కరోనా వచ్చింది. ఆ తర్వాత ఆయన హాస్పటల్‌కి వెళ్లకుండా ఇంట్లో ఉండే బలమైన ఆహారం తీసుకుని కరోనా నుంచి బయటపడ్డారు.
 
ఆ తర్వాత రాజమౌళి, తేజ, లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, సింగర్ స్మిత, నిర్మాత దానయ్య కరోనా బారినపడ్డారు. రాజమౌళి, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరోనా నుంచి బయటపడ్డారు. రీసెంట్‌గా రాజమౌళి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
 
ఇదిలా ఉంటే...తాజాగా టాలీవుడ్లో మరో డైరెక్టర్‌కి కరోనా వచ్చింది. ఇంతకీ ఎవరంటే... ఆర్ఎక్స్100 సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సెన్సేషన క్రియేట్ చేసిన అజయ్ భూపతి. తనకు కరోనా సోకిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే... తను త్వరలోనే కరోననా బారి నుంచి బయటపడతానని, ప్లాస్మా కూడా డొనేట్ చేస్తానని ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

ఇద్దరమ్మాయిలతో ఒక్కడు kissik... రోడ్డు మీద ఏంట్రా సిగ్గులేదా (video)

చిల్కూరు పూజారి రంగరాజన్‌‌ను కలిసిన వైకాపా నేత శ్యామల (video)

Pawan Kalyan: షష్ట షణ్ముఖ యాత్రలో పవన్ కల్యాణ్.. తిరుత్తణితో యాత్ర సమాప్తం (video)

దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments