Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొక్కిస‌లాట‌లో చ‌నిపోయిన వెంక‌ట‌ ర‌మ‌ణ కుటుంబానికి ప‌వ‌న్ రూ.5 ల‌క్ష‌ల చెక్కు

హైద‌రాబాద్ : కాకినాడ‌లో జ‌న‌సేన స‌భ‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో మృతి చెందిన ఎన్. వెంక‌ట‌ ర‌మ‌ణ‌కు ప‌వ‌ర్ స్టార్ సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున వెంక‌ట ర‌మ‌ణ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. బ‌హిరంగ సభ అనంత‌రం తిరిగి వెళుతుండ‌గా,

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:39 IST)
హైద‌రాబాద్ : కాకినాడ‌లో జ‌న‌సేన స‌భ‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో మృతి చెందిన ఎన్. వెంక‌ట‌ ర‌మ‌ణ‌కు ప‌వ‌ర్ స్టార్ సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున వెంక‌ట ర‌మ‌ణ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. బ‌హిరంగ సభ అనంత‌రం తిరిగి వెళుతుండ‌గా, జ‌రిగిన తొక్కిస‌లాట‌లో వెంక‌ట ర‌మ‌ణ మృతి చెందాడు. మ‌రికొంత మంది గాయ‌ప‌డ్డారు. 
 
వెంక‌ట ర‌మ‌ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు తను వ‌ద్దామ‌నుకున్నాన‌ని, అయితే భ‌ద్ర‌త దృష్ట్యా పోలీసులు వ‌ద్ద‌ని చెప్ప‌డంతో వీలుకాలేద‌న్నారు. అభిమాని మృతిపై తాను తీవ్ర మ‌న‌స్థాపం చెందాన‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌న త‌ర‌ఫున జ‌న‌సేన ప్ర‌తినిధులు మృతుడి కుటుంబానికి ఆర్ధిక స‌హాయం అందించార‌ని చెప్పారు. గాయ‌ప‌డిన‌ వారికి కూడా చికిత్స అందిస్తున్నామ‌ని జ‌న‌సేన అధినేత తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments