Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదుకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (11:06 IST)
ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాదుకు చేరుకుంది. ఆస్కార్ అందుకున్న తర్వాత అమెరికాలో పార్టీలు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు రాజమౌళి. రాజమౌళి, రమ, కీరవాణి, వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహ తదితరులు.. ఎయిర్ పోర్ట్‌లో వీరికి ఘన స్వాగతం లభించింది. 
 
రాజమౌళి, కీరవాణిలతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళిలు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు రామ్ చరణ్ కూడా శుక్రవారం హైదరాబాద్ చేరుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

మూర్ఖులు మారరా? భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments