Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణ దేవాలయంలో 'ఆర్ఆర్ఆర్' బృందం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (13:44 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిన చిత్రం "ఆర్ఆర్ఆర్" ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, అలియా భట్, శ్రియ తదితరులు నటించారు. 
 
అయితే, మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదలవుతుండటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తుంది. ఇప్పటికే కర్నాటక, ఢిల్లీ, దుబాయ్‌లలో ఈ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది. 
 
ఆదివారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత చిత్ర బృందం అటు నుంచి నేరుగా అమృతసర్‌కు వెళ్లి చిత్రం విజయం కోసం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
ముగ్గురు 'ఆర్ఆర్ఆర్‌'లు (రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌)లు పంజాబీ సంప్రదాయంలో తలకు వస్త్రం చుట్టుకుని అక్కడ నది ఒడ్డున ప్రార్థిస్తున్నట్టున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని ఈ సందర్భంగా వారు మనస్ఫూర్తిగా కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments