Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి దూరం చేసింది.. ఇపుడు నటిననే సంగతే మరిచిపోయాను...

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (11:22 IST)
బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఒకరు మధుబాల. మణిరత్రం దర్శకత్వం వచ్చిన "రోజా" చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన జెంటిల్‌మేన్ చిత్రంలో ఈ అమ్మడు నటించి, అన్ని భాషల ప్రక్షకులను మెప్పించింది. 
 
ఈ మధుబాల... దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా నటిగా తనదైన ముద్రవేసింది. కానీ పెళ్లి తర్వాత సినీ రంగానికి దూరమయ్యారు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. దసరా సందర్భంగా మధుబాల తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
'1999లో పెళ్లైన తర్వాత సినిమా రంగానికి దూరమైయ్యాను. పూర్తిగా నా సమయాన్నంతా కుటుంబానికే కేటాయించాను. నేను నటిననే సంగతే మరచిపోయాను. పిల్లలు పెరిగి పెద్ద వాళ్లయ్యాక ప్రతి విషయంలోనూ నేను వారికి నా సపోర్ట్‌ అందించాల్సిన అవసరం లేదనిపించింది. 
 
అప్పుడు నాలోని నటి మేల్కొంది. దాంతో చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇండస్ట్రీలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అందరూ యంగ్‌ జనరేషన్స్‌. సెట్స్‌లోకి నేను వెళ్లినప్పుడు 10-15 ఏళ్లుగా నేను ఏ సినిమా చేయకపోయినా వారు నటిగా నాకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. మా అమ్మగారు భరతనాట్యం డాన్సర్‌. హేమామాలినిగారు నాకు బంధువు అవుతారు. నేను ఆమెతో ఉన్నప్పుడు పెద్ద నటీనటులను కలుసుకునే అవకాశం కలిగింది' అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments