Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా, రమ్య కృష్ణన్ కలిశారు.. ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 26 జులై 2023 (14:20 IST)
Roja_Ramya Krishnan
రోజా, రమ్య కృష్ణన్ 90వ దశకంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులు. వీరి సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. వీరిద్దరూ సినిమాలకు అతీతంగా మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. 
 
ఈ సందర్భంలో నటి రమ్యకృష్ణ, రోజా చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రోజా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. రమ్యకృష్ణన్ మంచి స్నేహితురాలు అంటూ రోజా తెలిపింది. ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ ఈనో వాడండి: నారా లోకేష్

కరోనా చాలదన్నట్టు.. అమెరికా కోసం కొత్త ఫంగస్‌ను అభివృద్ధి చేసిన చైనా (Video)

త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు : కేంద్ర మంత్రి సింథియా

ఒరిస్సా ఆస్పత్రిలో విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు మృతి

NTR food habits: ఒకేసారి 40 బజ్జీలు, రెండు ఫుల్ చికెన్ లాగించేసేవారు.. ట్రెండింగ్ ఇదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments