Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా, రమ్య కృష్ణన్ కలిశారు.. ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 26 జులై 2023 (14:20 IST)
Roja_Ramya Krishnan
రోజా, రమ్య కృష్ణన్ 90వ దశకంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులు. వీరి సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. వీరిద్దరూ సినిమాలకు అతీతంగా మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. 
 
ఈ సందర్భంలో నటి రమ్యకృష్ణ, రోజా చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రోజా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. రమ్యకృష్ణన్ మంచి స్నేహితురాలు అంటూ రోజా తెలిపింది. ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments