Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా, రమ్య కృష్ణన్ కలిశారు.. ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 26 జులై 2023 (14:20 IST)
Roja_Ramya Krishnan
రోజా, రమ్య కృష్ణన్ 90వ దశకంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులు. వీరి సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. వీరిద్దరూ సినిమాలకు అతీతంగా మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. 
 
ఈ సందర్భంలో నటి రమ్యకృష్ణ, రోజా చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రోజా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. రమ్యకృష్ణన్ మంచి స్నేహితురాలు అంటూ రోజా తెలిపింది. ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments