Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై విమర్శలు గుప్పించిన రామ్ గోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:21 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తన సొంత అభిమానులకు, అనుచరులకు ద్రోహం చేయడమే కాకుండా తనకు కూడా ద్రోహం చేశాడని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 
 
ఇంకా పవన్ కళ్యాణ్ వీడియోను పోస్ట్ చేసి, "పార్టీ, పిడికిలి, ఎర్రటి కండువాలు, వేళ్లు.." అని చెప్పడం చాలామంది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత ఎన్నికల్లో తమ పార్టీ 30-40 సీట్లు గెలుపొంది ఉంటే ఈసారి ముఖ్యమంత్రి పదవి కోసం తాను పోటీలో ఉండేవాడినని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలిసిందే.
 
"ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు పవన్ కల్యాణ్ తన జనసైనికులని, తన ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి.."అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments