పవన్‌పై విమర్శలు గుప్పించిన రామ్ గోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:21 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తన సొంత అభిమానులకు, అనుచరులకు ద్రోహం చేయడమే కాకుండా తనకు కూడా ద్రోహం చేశాడని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 
 
ఇంకా పవన్ కళ్యాణ్ వీడియోను పోస్ట్ చేసి, "పార్టీ, పిడికిలి, ఎర్రటి కండువాలు, వేళ్లు.." అని చెప్పడం చాలామంది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత ఎన్నికల్లో తమ పార్టీ 30-40 సీట్లు గెలుపొంది ఉంటే ఈసారి ముఖ్యమంత్రి పదవి కోసం తాను పోటీలో ఉండేవాడినని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలిసిందే.
 
"ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు పవన్ కల్యాణ్ తన జనసైనికులని, తన ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి.."అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments