Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ప్రజలు అసలు అది చూశారా...? తిట్టిపోసిన రాంగోపాల్ వర్మ.. ఎందుకు?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (19:13 IST)
తెలంగాణా ప్రజలు మూర్ఖులు, గొర్రెలు. ఓటు ఎందుకు వేస్తారో వారికే తెలియదు. ఏదైనా ఒక పని చేసే ముందు దానిపైన అవగాహన ఉండాలి. అది ఏ మాత్రం ప్రజలకు లేదు. ఓటు విషయంలోను అదే చేస్తున్నారు. రెండు రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఓటు ఎందుకు వేస్తాము.. ఎవరికి వేయాలి ముందుగా తెలుసుకోవాలి. అది చాలామంది తెలంగాణా ప్రజలు ఇప్పటికీ తెలుసుకోనేలేదు. ముందు అది మానుకోండి.
 
అసలు మ్యానిఫెస్టో గురించి మీకు తెలుసా.. కాంగ్రెస్... టిఆర్ఎస్ పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఏముందో తెలంగాణా రాష్ట్రంలోని ప్రజలకు అస్సలు తెలియదు. ఓటర్లలో 90 శాతం మంది చూసి ఉండరు. ఎందుకు ఇలా చేస్తున్నారు. అందుకే మీరు గొర్రెలు.. మూర్ఖులు.. మీకు ఏమీ తెలియదు అంటూ తెలంగాణా ప్రజలను టార్గెట్ చేస్తూ విమర్సలు చేశారు రాంగోపాల్ వర్మ. 
 
రాంగోపాల్ వర్మ తెలంగాణా ప్రజలపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆయన ముందే నువ్వు మెంటల్ అంటూ తిట్టుకుంటూ వెళ్ళారు జనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments