Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ప్రజలు అసలు అది చూశారా...? తిట్టిపోసిన రాంగోపాల్ వర్మ.. ఎందుకు?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (19:13 IST)
తెలంగాణా ప్రజలు మూర్ఖులు, గొర్రెలు. ఓటు ఎందుకు వేస్తారో వారికే తెలియదు. ఏదైనా ఒక పని చేసే ముందు దానిపైన అవగాహన ఉండాలి. అది ఏ మాత్రం ప్రజలకు లేదు. ఓటు విషయంలోను అదే చేస్తున్నారు. రెండు రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఓటు ఎందుకు వేస్తాము.. ఎవరికి వేయాలి ముందుగా తెలుసుకోవాలి. అది చాలామంది తెలంగాణా ప్రజలు ఇప్పటికీ తెలుసుకోనేలేదు. ముందు అది మానుకోండి.
 
అసలు మ్యానిఫెస్టో గురించి మీకు తెలుసా.. కాంగ్రెస్... టిఆర్ఎస్ పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఏముందో తెలంగాణా రాష్ట్రంలోని ప్రజలకు అస్సలు తెలియదు. ఓటర్లలో 90 శాతం మంది చూసి ఉండరు. ఎందుకు ఇలా చేస్తున్నారు. అందుకే మీరు గొర్రెలు.. మూర్ఖులు.. మీకు ఏమీ తెలియదు అంటూ తెలంగాణా ప్రజలను టార్గెట్ చేస్తూ విమర్సలు చేశారు రాంగోపాల్ వర్మ. 
 
రాంగోపాల్ వర్మ తెలంగాణా ప్రజలపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆయన ముందే నువ్వు మెంటల్ అంటూ తిట్టుకుంటూ వెళ్ళారు జనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments