Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడలో ప్రెస్‌మీట్ పెడతా.. ఎవడు అడ్డొస్తాడో చూస్తా: రాంగోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (15:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా, వైశ్య కులానికి చెందిన అమృతను దళిత కులానికి చెందిన ప్రణబ్ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, అమృత తండ్రి మారుతీ రావు కిరాయి హంతుకులతో ప్రణయ్‌ను హత్య చేయించారు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల జైలుశిక్ష తర్వాత బెయిలుపై విడుదలైన మారుతీరావు ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇదిలావుంటే, అమృత - ప్రణబ్ ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని మర్డర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని గతంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. కానీ, అమృత కోర్టుకెక్కడంతో ఈ చిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. 
 
ఈ క్రమంలో ఆర్జీవీ శుక్రవారం మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన మిర్యాలగూడలో విలేకరుల సమావేశం నిర్వహిస్తానని, ఎవడు అడ్డొస్తాడో చూస్తానని హెచ్చరించాడు. దీంతో ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments