Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను : రేణూ దేశాయ్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (10:32 IST)
రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "టైగర్ నాగేశ్వర రావు". ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. అభిషేక్ నామా నిర్మాత. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ-రీలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించిన నటి రేణూ దేశాయ్ కూడా పాల్గొని ప్రసంగించారు. 
 
తాను ఇండస్ట్రీకి వచ్చి 23 యేళ్లు అయింది. అయినా తాను నటించిన "బద్రీ" చిత్రం ఇటీవలే విడుదలైందనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇంతకాలంగా తాను తెలుగు సినిమాలు చేయకపోయినా, మీరంతా అదే ప్రేమను చూపిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతూ వచ్చారు.. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు. 
 
అలాగే, ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదలు. హీరో రవితేజ వంటి సీనియర్ హీరోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ప్రాధాన్యత ఉందో ఆయనకి తెలియదు. ఈ వేదిక ద్వారా.. పర్సనల్ గాను రవితేజకు థ్యాంక్స్ చెబుతున్నాను. అంతా కూడా ఈ నెల 20వ తేదీన థియేటర్స్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని రేణూ దేశాయ్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ద్వారంపూడిని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్... అలవాట్లు మార్చుకోండి..

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

ఒకే వేదికను పంచుకోనున్న టి.సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

తిరిగేది పరదాల చాటున, అయినా 986 మంది సెక్యూరిటీయా? మాజీ సీఎం జగన్ పైన సీఎం చంద్రబాబు (video)

కొత్త ఈవీ బ్యాటరీని తయారు చేసిన తెలుగు వ్యక్తి, 5 నిమిషాల చార్జింగ్‌తో 193 కిలోమీటర్ల ప్రయాణం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments