Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయ్ పూరీ... నీ వల్లే ఓ అందమైన ఫ్యామిలీ వచ్చింది... రేణూ దేశాయ్

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:14 IST)
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఏప్రిల్ 20వ తేదీతో తన 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఇలాంటి జ్ఞాపకాల్లో వెండితెరకు రేణూ దేశాయ్‌ను పరిచయమైంది. ఈమె పూరి జగన్నాథ్‌కు విషెస్ చెపుతూ తన పాత జ్ఞాపకాలను కూడా పూరితో పంచుకుంది. 
 
లైవ్ వీడియో ఇంటరాక్షన్‌లో రేణు దేశాయ్ మాట్లాడుతూ, బద్రీ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ ఆఫర్ ఇచ్చినందున తాను పవన్ కళ్యాణ్‌ను కలిశానని, తద్వారా మంచి కుటుంబం లభించిందన్నారు. బద్రి సినిమాలో వెన్నెల క్యారెక్టర్ ఇచ్చినందుకు పూరి జగన్నాధ్ పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఆ తర్వాత పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సరయు పాత్ర కోసం రేణు దేశాయ్ తీసుకోవాలని వారు భావించారని, అయితే పవన్ పాత్రలను మార్చి వెన్నెలా పాత్రను రేణు దేశాయ్‌కి ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా, ఓ వృద్ధాప్య పాత్రలో నటించే అవకాశం ఇవ్వాలని ఆమె పూరిని కోరింది. పైగా, ఈ పాత్రలో ఒక్క రోజైనా నటించాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments