ఓయ్ పూరీ... నీ వల్లే ఓ అందమైన ఫ్యామిలీ వచ్చింది... రేణూ దేశాయ్

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:14 IST)
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఏప్రిల్ 20వ తేదీతో తన 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఇలాంటి జ్ఞాపకాల్లో వెండితెరకు రేణూ దేశాయ్‌ను పరిచయమైంది. ఈమె పూరి జగన్నాథ్‌కు విషెస్ చెపుతూ తన పాత జ్ఞాపకాలను కూడా పూరితో పంచుకుంది. 
 
లైవ్ వీడియో ఇంటరాక్షన్‌లో రేణు దేశాయ్ మాట్లాడుతూ, బద్రీ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ ఆఫర్ ఇచ్చినందున తాను పవన్ కళ్యాణ్‌ను కలిశానని, తద్వారా మంచి కుటుంబం లభించిందన్నారు. బద్రి సినిమాలో వెన్నెల క్యారెక్టర్ ఇచ్చినందుకు పూరి జగన్నాధ్ పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఆ తర్వాత పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సరయు పాత్ర కోసం రేణు దేశాయ్ తీసుకోవాలని వారు భావించారని, అయితే పవన్ పాత్రలను మార్చి వెన్నెలా పాత్రను రేణు దేశాయ్‌కి ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా, ఓ వృద్ధాప్య పాత్రలో నటించే అవకాశం ఇవ్వాలని ఆమె పూరిని కోరింది. పైగా, ఈ పాత్రలో ఒక్క రోజైనా నటించాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments