విడుదలకు సిద్ధంగా 'కంగువా'... నైజాం ఏరియాలో అరకొరగా బుకింగ్స్...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (17:15 IST)
కోలీవుడ్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "కంగువా". ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ విడుదల తేదీకి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. కానీ ఇప్పటికి తాజాగా తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అరకొరగా మాత్రమే రిలీజ్ చేశారు. ముఖ్యంగా నైజాం ఏరియాస్‌‍లో లిమిటెడ్ స్క్రీన్స్‌ను మాత్రమే ఓపెన్ చేశారు. 
 
'కంగువా' తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీస్ సంస్థకు నైజాంలో థియేటర్ చైన్ కలిగిన ఎషియన్ సంస్థకు మధ్య చిన్నపాటి వివాదం సాగుతుంది. అందుకే పీవీఆర్, ఏఎంబీ, ఏఏఏ వంటి మల్టీప్లెక్స్‌లో బుకింగ్స్ ఓఎన్ చేయటంలో ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. 
 
యువీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో జ్ఞానవేల్ రాజా నిర్మించిన కంగువా విడుదలలో విషయంలో ఎందుకో ఎదో ఒక జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు నైజాంలో ఇష్యూ ఎప్పుడు సెట్ అయి.. బుకింగ్స్ ఓపెన్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Software engineer: ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే టైల్ ముక్క వచ్చింది.. (video)

బీహార్ వలస కార్మికులను తమిళనాడు సర్కారు వేధిస్తోందా?

సెలైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని మార్కెట్‌లో సంచారం...

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments