మ‌రో కొత్త ప్రాజెక్ట్‌లో పోలెండ్ వెళ్ళిన ర‌వితేజ‌

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (12:59 IST)
Ravi Teja
ఇప్పటికే ధమాకా, రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు, చిరంజీవితో భోళాశంక‌ర్ వంటి సినిమాల‌తో బిజీగా వున్న మాస్ ర‌వితేజ తాజాగా మ‌రో సినిమా చేస్తున్నాడు. నిమాటోగ్రాఫర్ కార్తీక్ గడ్డంనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవ‌లే పోలాండ్‌లో ప్రారంభ‌మైంది. మ‌రో రెండు వారాల‌పాటు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుందనీ, దాని తర్వాత దేశంలోనే మరో అవుట్‌డోర్ షెడ్యూల్ ఉంటుంద‌ని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
పేరు పెట్టని ఈ సినిమాలో ర‌వితేజ స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నారు. డార్క్ కామెడీ ఫ్లేవర్‌తో యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో పెద్ద‌గా పాట‌లు కూడా వుండ‌వ‌ని తెలుస్తోంది. . యాక్షన్ పార్ట్ ప్రత్యేకంగా నిలుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ (ఏక్ మినీ కథ ఫేమ్),  నవదీప్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

Chiranjeevi: డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీ చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి డిమాండ్ (video)

ఏం చెట్టురా అది, ఆ చెట్టు పడిపోకూడదు, బ్రతకాలి (video)

మద్యం తాగి ఇంట్లో పడొచ్చుకదా.. ఇలా రోడ్లపైకి ఎందుకు.. బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టీచర్ (video)

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments