Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు హాజరైన మాస్ రాజా: రవితేజ డ్రైవరే కీలక సూత్రధారి

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (11:59 IST)
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కో సినీ తార ఈడీ విచారణకు హజరవుతున్న నేపథ్యంలో ఒక్క కోణం బయట పడుతోంది. అయితే.. ఇవాళ ఈ డ్రగ్స్ కేసులో రవితేజ విచారణ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే… డ్రగ్స్ కేసులో కీలకంగా మారాడు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్. ఎక్సైజ్ కేసులో ముందుగా శ్రీనివాస్ ని పట్టుకున్న అధికారులు.. శ్రీనివాసుని పట్టుకోవడంతో బయటపడ్డాయి టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్.
 
శ్రీనివాస్ ద్వారా కెల్విన్ ను ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్, కెల్విన్ విచారించినప్పుడు టాలీవుడ్‌ స్టార్ల డ్రగ్స్ నిర్వహాం బయటపడింది.. డ్రగ్స్ లింక్స్ బయటపడడంతో టాలీవుడ్‌ స్టార్లకు నోటీసులు ఇచ్చారు.
 
ఇక ఇప్పుడు ఈడీ దర్యాప్తు లో కూడా శ్రీనివాస కీలకoగా మారాడు. శ్రీనివాస్, కెల్విన్ , ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ల బ్యాంకు లావాదేవీల కీలకంగా మారింది. శ్రీనివాస ద్వారా టాలీవుడ్ కు డ్రక్స్ సరఫరా అయినట్లు గా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అకౌంట్లో స్టేట్మెంట్‌ను ఈడి అధికారులకు ఇచ్చారు రవితేజ మరియు శ్రీనివాస్. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు ఈడీ అధికారులు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments