Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు హాజరైన మాస్ రాజా: రవితేజ డ్రైవరే కీలక సూత్రధారి

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (11:59 IST)
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కో సినీ తార ఈడీ విచారణకు హజరవుతున్న నేపథ్యంలో ఒక్క కోణం బయట పడుతోంది. అయితే.. ఇవాళ ఈ డ్రగ్స్ కేసులో రవితేజ విచారణ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే… డ్రగ్స్ కేసులో కీలకంగా మారాడు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్. ఎక్సైజ్ కేసులో ముందుగా శ్రీనివాస్ ని పట్టుకున్న అధికారులు.. శ్రీనివాసుని పట్టుకోవడంతో బయటపడ్డాయి టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్.
 
శ్రీనివాస్ ద్వారా కెల్విన్ ను ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్, కెల్విన్ విచారించినప్పుడు టాలీవుడ్‌ స్టార్ల డ్రగ్స్ నిర్వహాం బయటపడింది.. డ్రగ్స్ లింక్స్ బయటపడడంతో టాలీవుడ్‌ స్టార్లకు నోటీసులు ఇచ్చారు.
 
ఇక ఇప్పుడు ఈడీ దర్యాప్తు లో కూడా శ్రీనివాస కీలకoగా మారాడు. శ్రీనివాస్, కెల్విన్ , ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ల బ్యాంకు లావాదేవీల కీలకంగా మారింది. శ్రీనివాస ద్వారా టాలీవుడ్ కు డ్రక్స్ సరఫరా అయినట్లు గా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అకౌంట్లో స్టేట్మెంట్‌ను ఈడి అధికారులకు ఇచ్చారు రవితేజ మరియు శ్రీనివాస్. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు ఈడీ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments