Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు హాజరైన మాస్ రాజా: రవితేజ డ్రైవరే కీలక సూత్రధారి

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (11:59 IST)
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కో సినీ తార ఈడీ విచారణకు హజరవుతున్న నేపథ్యంలో ఒక్క కోణం బయట పడుతోంది. అయితే.. ఇవాళ ఈ డ్రగ్స్ కేసులో రవితేజ విచారణ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే… డ్రగ్స్ కేసులో కీలకంగా మారాడు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్. ఎక్సైజ్ కేసులో ముందుగా శ్రీనివాస్ ని పట్టుకున్న అధికారులు.. శ్రీనివాసుని పట్టుకోవడంతో బయటపడ్డాయి టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్.
 
శ్రీనివాస్ ద్వారా కెల్విన్ ను ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్, కెల్విన్ విచారించినప్పుడు టాలీవుడ్‌ స్టార్ల డ్రగ్స్ నిర్వహాం బయటపడింది.. డ్రగ్స్ లింక్స్ బయటపడడంతో టాలీవుడ్‌ స్టార్లకు నోటీసులు ఇచ్చారు.
 
ఇక ఇప్పుడు ఈడీ దర్యాప్తు లో కూడా శ్రీనివాస కీలకoగా మారాడు. శ్రీనివాస్, కెల్విన్ , ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ల బ్యాంకు లావాదేవీల కీలకంగా మారింది. శ్రీనివాస ద్వారా టాలీవుడ్ కు డ్రక్స్ సరఫరా అయినట్లు గా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అకౌంట్లో స్టేట్మెంట్‌ను ఈడి అధికారులకు ఇచ్చారు రవితేజ మరియు శ్రీనివాస్. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు ఈడీ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments