Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుగురు అమ్మాయిలతో 10 మంది యువకుల జల్సా!

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:55 IST)
రేవ్ పార్టీ పేరుతో ఆరుగురు అమ్మాయిలతో పది మంది యువకులు జల్సా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో ఓ కంపెనీ మేనేజరు కూడా ఉన్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కీసరలో ఆదివారం రాత్రి ఓ ఫెర్టిలైజర్‌ వ్యాపారి తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో సన్నిహితుల కోసం ఆరుగురు అమ్మాయిలతో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్‌లు ఇందులో పాల్గొన్నారు. 
 
విందులు, అమ్మాయిలతో చిందులతో వారు రచ్చరచ్చ చేశారు. ఈ రేవ్ పార్టీ గురించి సమాచారాన్ని స్థానికులకు పోలీసులకు చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... ఆరుగురు యువతులతో పాటు.. 10 మంది యువకుల్ని అరెస్టు చేశారు. 
 
వీరిలో బెస్ట్‌ క్రాఫ్ట్స్ సీడ్స్ కంపెనీ మేనేజర్‌ కూడా ఉన్నారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులకు గదిలోకి ప్రవేశించిన సమయంలో అమ్మాయిలు అర్థనగ్నంగా కంటపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments