Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో కార్తీ సరసన నటించనున్న రష్మిక..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:32 IST)
ఛలో, గీతా గోవిందం వంటి చిత్రాలతో టాలీవుడ్‌‌కు పరిచయమయ్యారు రష్మిక. ఆమె మొదటిసారిగా టాలీవుడ్‌లో నటించిన ఈ రెండు చిత్రాలతో సూపర్ హిట్ సాధించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక.. ఇప్పుడు ఇక్కడ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. ఇక ఈ చిత్రాల విజయంతో రష్మిక ఫుల్‌స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, నితిన్‌తో భీష్మ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
 
ఇప్పుడు ఈ భామ కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నలుగా అడిగారు. అప్పుడు రష్మిక.. నాకు కూడా కోలీవుడ్‌లో సినిమాలు చేయాలని ఉందనే కోరికను వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు సమాచారం. త్వరలోనే యంగ్ హీరో కార్తీ సరసన రష్మిక జోడిగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments