Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను భారీగా పెంచానా? మీకు ఎవరు చెప్పారు? రష్మిక మందన్నా

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:07 IST)
సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా మండిపడ్డారు. తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. అసలు తాను పారితోషికం పెంచినట్టు మీకు ఎవరు చెప్పారంటూ మండిపడ్డారు. 
 
ప్రస్తుతం రష్మిక మందన్నా 'భీష్మ' చిత్రంతోపాటు ప్రిన్స్ మహేశ్ బాబు సరసన నాయకిగా 'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తదుపరి సినిమాలో నాయికగాను ఛాన్స్ కొట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రష్మిక మందన్నా తన పారితోషికం బాగా పెంచేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 
 
దీనిపై ఈ కన్నడ భామ స్పందించారు. 'నేను నా పారితోషికాన్ని భారీగా పెంచేశాననడంలో నిజం లేదు. నాకు గల సక్సెస్ రేటును బట్టి.. క్రేజ్‌ను బట్టే తీసుకుంటున్నాను. అంతకంటే తక్కువ నేను తీసుకోలేను.. ఎక్కువ అడిగినా ఎవరూ ఇవ్వరు. నా పారితోషికం ఎప్పుడూ నా కష్టానికి తగినట్టుగానే ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments