Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ తో సినిమా కోసం వేచి చూస్తున్నాను.. రష్మిక మందన్న

సెల్వి
శుక్రవారం, 19 జనవరి 2024 (15:27 IST)
అగ్ర హీరోయిన్ రష్మిక మందన్న యానిమల్ చిత్రం విజయంతో దూసుకుపోతుండగా, ఆమె తన తదుపరి చిత్రం కోసం ధనుష్‌తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ లో నాగార్జున అక్కినేని కూడా ప్రధాన పాత్రలో నటించనుంది.

ధనుష్ సర్‌తో కలిసి పనిచేయాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ధనుష్ అద్భుతమైన నటుడు. ధనుష్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ధనుష్ 51 కోసం సిద్ధంగా వున్నానని.. పుష్ప 2లోనూ నటిస్తున్నానని రష్మిక వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్ 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో యాక్షన్ డ్రామా సాగుతుంది.  

తాజాగా పుష్ప2లో ఓ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశాను. సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఇది ముగింపులేని కథ. ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. మంచి సినిమాను అందించేందుకు డైరెక్టర్ సుకుమార్ సార్ ఎంతగానో కష్టపడుతున్నారు. పుష్ప2లో నాపాత్ర మరింత ఆకట్టుకునేలా ఉంటుందని రష్మిక వెల్లడించింది. ఈ చిత్రాన్ని 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ ప్రకటించారు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments