Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరాల కట్టడి.. బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:18 IST)
సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించేందుకు హీరోయిన్ రష్మిక ముందుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం డీప్ ఫేక్ బారిన పడిన రష్మీక, సైబర్ క్రైమ్‌పై అవగాహన అవసరమని పునరుద్ఘాటించింది. "మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నాము. సైబర్ క్రైమ్ అత్యధిక స్థాయిలో ఉంది. 
 
దాని ప్రభావాన్ని అనుభవించిన వ్యక్తిగా, మన ఆన్‌లైన్ ప్రపంచాన్ని రక్షించడానికి కఠినమైన చర్యలకు ఇది సమయం అని నేను నమ్ముతున్నాను. మన కోసం, భవిష్యత్తు తరాలకు సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను నిర్మించేందుకు మనం ఏకం అవుదాం. 

నేను 14Cకి బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టినందున.. సైబర్ నేరాల నుండి మీలో వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించాలని, రక్షించాలనుకుంటున్నాను. సైబర్ నేరాలను నివేదించడానికి నాతో పాటు, భారత ప్రభుత్వం మీకు సహాయపడుతుంది" అంటూ రష్మిక వీడియో ద్వారా తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments