Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య, జ్యోతిక, కార్తీ బాటలో రష్మిక - వయనాడ్ విషాద విపత్తు కోసం 10 లక్షల విరాళం

డీవీ
శనివారం, 3 ఆగస్టు 2024 (13:17 IST)
Rashmika, Surya, Jyotika, Karti
నేషనల్ క్రష్ రష్మిక తన ఉదారతను  చాటుకుంది.  కేరళ ముఖ్యమంత్రి డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కి 10 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  కేరళ వయనాడ్ లో జరిగిన విషాద విపత్తు కోసం తన వాంస్తు సాయం చేసినట్లు తెలిపింది. 
 
వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 256కి చేరుకుంది, ఇంకా 200 మందికి పైగా గల్లంతయ్యారు
సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి రూ.50 లక్షల విరాళం అందించారు. నేడు రష్మిక మందన్న రూ.10 లక్షల విరాళం అందించారు. కాగా, అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 విడుదలకు సిద్ధం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments