Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య, జ్యోతిక, కార్తీ బాటలో రష్మిక - వయనాడ్ విషాద విపత్తు కోసం 10 లక్షల విరాళం

డీవీ
శనివారం, 3 ఆగస్టు 2024 (13:17 IST)
Rashmika, Surya, Jyotika, Karti
నేషనల్ క్రష్ రష్మిక తన ఉదారతను  చాటుకుంది.  కేరళ ముఖ్యమంత్రి డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కి 10 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  కేరళ వయనాడ్ లో జరిగిన విషాద విపత్తు కోసం తన వాంస్తు సాయం చేసినట్లు తెలిపింది. 
 
వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 256కి చేరుకుంది, ఇంకా 200 మందికి పైగా గల్లంతయ్యారు
సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి రూ.50 లక్షల విరాళం అందించారు. నేడు రష్మిక మందన్న రూ.10 లక్షల విరాళం అందించారు. కాగా, అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 విడుదలకు సిద్ధం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments