Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య, జ్యోతిక, కార్తీ బాటలో రష్మిక - వయనాడ్ విషాద విపత్తు కోసం 10 లక్షల విరాళం

డీవీ
శనివారం, 3 ఆగస్టు 2024 (13:17 IST)
Rashmika, Surya, Jyotika, Karti
నేషనల్ క్రష్ రష్మిక తన ఉదారతను  చాటుకుంది.  కేరళ ముఖ్యమంత్రి డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కి 10 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  కేరళ వయనాడ్ లో జరిగిన విషాద విపత్తు కోసం తన వాంస్తు సాయం చేసినట్లు తెలిపింది. 
 
వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 256కి చేరుకుంది, ఇంకా 200 మందికి పైగా గల్లంతయ్యారు
సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి రూ.50 లక్షల విరాళం అందించారు. నేడు రష్మిక మందన్న రూ.10 లక్షల విరాళం అందించారు. కాగా, అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 విడుదలకు సిద్ధం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments