Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కలాట.. మన్మథుడుతో శివరంజని, అనసూయ పోటీ

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (18:50 IST)
మన్మథుడు-2తో జబర్దస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీగౌతమ్‌లు పోటీపడుతున్నారు. అనసూయ భరద్వాజ్ నటించిన ‘కథనం’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. అదే రోజున కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ సినిమాతో పోటీ పడుతూ విడుదల కానుంది.
 
ఇక ఈ సినిమాలకు ముందు.. రష్మీ గౌతమ్ శివరంజనితో పలకరించనుంది. రష్మీ నటించిన ‘శివరంజని’ మూవీ ఆగస్టు నెల 2న విడుదల కానుంది. ఇకపోతే.. అనసూయ మాత్రం ఒకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే చిరంజీవి సహా పలు అగ్ర హీరోలు నటించే సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించాడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అంతేగాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల అనసూయ తానా సభలకు వెళ్లింది. అక్కడ ఫ్యామిలీతో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments