Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కలాట.. మన్మథుడుతో శివరంజని, అనసూయ పోటీ

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (18:50 IST)
మన్మథుడు-2తో జబర్దస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీగౌతమ్‌లు పోటీపడుతున్నారు. అనసూయ భరద్వాజ్ నటించిన ‘కథనం’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. అదే రోజున కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ సినిమాతో పోటీ పడుతూ విడుదల కానుంది.
 
ఇక ఈ సినిమాలకు ముందు.. రష్మీ గౌతమ్ శివరంజనితో పలకరించనుంది. రష్మీ నటించిన ‘శివరంజని’ మూవీ ఆగస్టు నెల 2న విడుదల కానుంది. ఇకపోతే.. అనసూయ మాత్రం ఒకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే చిరంజీవి సహా పలు అగ్ర హీరోలు నటించే సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించాడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అంతేగాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల అనసూయ తానా సభలకు వెళ్లింది. అక్కడ ఫ్యామిలీతో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments