Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాళ్లు కాదు బిస్కెట్లు వేయండి: కరిచే కుక్కలపై రష్మి గౌతమ్ టిప్స్

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (19:25 IST)
జబర్దస్త్ మరియు యూట్యూబ్ పుణ్యమా అని మంచి పాపులారిటీ సంపాదించింది రష్మీ గౌతమ్. అప్పుడప్పుడూ సినిమాలలో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక సమస్యలు, విషయాలపై ముక్కుసూటిగా తన అభిప్రాయాలు చెప్తుండటం ఆమె నైజం. అంతేకాకుండా మూగజీవాలకు సంబంధించిన పోస్ట్‌లు కూడా పెడ్తూ ఉంటుంది. 
 
గతంలో ఒకసారి సృష్టిలోని ఈగలను కాపాడుకోవడం మన బాధ్యత అని, అందుకోసం ఓ స్పూన్‌‌లో కొంచెం పంచదార, లేదంటే తీపి పదార్థాలను ఉంచాలని సూచించింది. మరోసారి ఆవుల వధను వ్యతిరేకిస్తూ అందరినీ మెప్పించే సందేశమిచ్చింది. ఇప్పుడు కుక్కల గురించి పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
 
మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా కుక్కలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అవి అరుస్తాయి, కరిచేందుకు కూడా వస్తాయి. అలాంటి కుక్కలపై రాళ్లు వేయడం బుద్ధితక్కువ పని అని, అలా కాకుండా వాటికి బిస్కెట్లు వేస్తే అవి ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయని, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతాయని పేర్కొంది. ఇక రష్మీ కూడా బంబుల్ అనే కుక్కపిల్లని పెంచుకుంటోంది. దానితో దిగిన ఫోటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

భార్యకు మరో వ్యక్తితో పెళ్లి చేసిన భర్త.. నుదుట సింధూరాన్ని తుడిచి.. దండలు...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments