Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయితేజ్‌తో రాశీఖ‌న్నా.. మరోసారి జత కట్టనుందా?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:55 IST)
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మర్చిపోలేని బిగ్గెస్ట్ హిట్ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` సినిమాని అందించిన గీతాఆర్ట్స్‌, యు.వి.క్రియేష‌న్స్ కాంబినేషన్ కొత్తగా మారుతి దర్శకత్వంలో సాయితేజ్ సినిమాని సెట్స్‌పైకి తీసుకువెళ్లనున్నారని సమాచారం. ఈ ఏడాది `చిత్ర‌ల‌హ‌రి` స‌క్సెస్ త‌ర్వాత సాయితేజ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉండబోతోంది. 
 
సాయితేజ్‌, రాశీఖ‌న్నాలు ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో జోడీగా న‌టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాయితేజ్‌, రాశీఖ‌న్నాల కెరీర్‌లోనే సూప‌ర్‌హిట్ చిత్రంగా నిలిచింది.

ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి జత కట్టనుండడం, అందులోనూ దర్శకుడు మారుతి కూడా మంచి సక్సెస్‌లతో దూసుకువెళ్తూండడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డుతున్నాయి. 
 
భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ వంటి భారీ తారాగ‌ణం కూడా న‌టించ‌నున్నారు. కాగా... ఈ సినిమా వ‌చ్చేవారం లాంఛ‌నంగా ప్రారంభం కానుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments