Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయితేజ్‌తో రాశీఖ‌న్నా.. మరోసారి జత కట్టనుందా?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:55 IST)
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మర్చిపోలేని బిగ్గెస్ట్ హిట్ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` సినిమాని అందించిన గీతాఆర్ట్స్‌, యు.వి.క్రియేష‌న్స్ కాంబినేషన్ కొత్తగా మారుతి దర్శకత్వంలో సాయితేజ్ సినిమాని సెట్స్‌పైకి తీసుకువెళ్లనున్నారని సమాచారం. ఈ ఏడాది `చిత్ర‌ల‌హ‌రి` స‌క్సెస్ త‌ర్వాత సాయితేజ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉండబోతోంది. 
 
సాయితేజ్‌, రాశీఖ‌న్నాలు ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో జోడీగా న‌టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాయితేజ్‌, రాశీఖ‌న్నాల కెరీర్‌లోనే సూప‌ర్‌హిట్ చిత్రంగా నిలిచింది.

ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి జత కట్టనుండడం, అందులోనూ దర్శకుడు మారుతి కూడా మంచి సక్సెస్‌లతో దూసుకువెళ్తూండడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డుతున్నాయి. 
 
భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ వంటి భారీ తారాగ‌ణం కూడా న‌టించ‌నున్నారు. కాగా... ఈ సినిమా వ‌చ్చేవారం లాంఛ‌నంగా ప్రారంభం కానుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments