Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి వస్తా.. ప్రజలకు ఎలా సాయం చేయాలో తెలుసు: రాశీఖన్నా

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:33 IST)
తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో మెప్పించిన హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన రాశీఖన్నా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది.

రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని చెప్పింది. 
 
రాజకీయం ఎలా చేయాలో తనకు తెలియదు, కానీ ప్రజలకు ఎలా సాయం చేయాలో మాత్రం తనకు చాలా బాగా తెలుసు అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఐఏఎస్ అధికారి కావాలని ఉండేది. కానీ నటిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది.
 
భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తానని... అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తానని చెప్పింది. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటానని. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments