Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి వస్తా.. ప్రజలకు ఎలా సాయం చేయాలో తెలుసు: రాశీఖన్నా

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:33 IST)
తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో మెప్పించిన హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన రాశీఖన్నా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది.

రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని చెప్పింది. 
 
రాజకీయం ఎలా చేయాలో తనకు తెలియదు, కానీ ప్రజలకు ఎలా సాయం చేయాలో మాత్రం తనకు చాలా బాగా తెలుసు అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఐఏఎస్ అధికారి కావాలని ఉండేది. కానీ నటిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది.
 
భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తానని... అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తానని చెప్పింది. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటానని. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments