Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి వస్తా.. ప్రజలకు ఎలా సాయం చేయాలో తెలుసు: రాశీఖన్నా

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:33 IST)
తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో మెప్పించిన హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన రాశీఖన్నా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది.

రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని చెప్పింది. 
 
రాజకీయం ఎలా చేయాలో తనకు తెలియదు, కానీ ప్రజలకు ఎలా సాయం చేయాలో మాత్రం తనకు చాలా బాగా తెలుసు అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఐఏఎస్ అధికారి కావాలని ఉండేది. కానీ నటిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది.
 
భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తానని... అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తానని చెప్పింది. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటానని. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments