Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై ''రంగస్థలం'' రికార్డ్..

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (16:10 IST)
''రంగస్థలం'' సినిమా వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా బుల్లితెరపై 19.5 టీఆర్పీ రేటింగ్‌ను తెచ్చుకుంది. చరణ్ సినిమాల్లో బుల్లితెరపై ఈ స్థాయి రేటింగ్ సాధించిన సినిమా రంగస్థలం అని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఈ సినిమా విడుదలకు తర్వాత రూ.200 కోట్లకి పైగా గ్రాస్‌ను .. రూ.120 కోట్లకి పైగా షేర్‌ను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా క్రితం వారం బుల్లితెరపై ప్రసారమైంది. ఈ సందర్భంగా టీఆర్పీ రేటింగ్‌లో ఈ సినిమా అదరగొట్టింది. ఇక జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments