Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై ''రంగస్థలం'' రికార్డ్..

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (16:10 IST)
''రంగస్థలం'' సినిమా వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా బుల్లితెరపై 19.5 టీఆర్పీ రేటింగ్‌ను తెచ్చుకుంది. చరణ్ సినిమాల్లో బుల్లితెరపై ఈ స్థాయి రేటింగ్ సాధించిన సినిమా రంగస్థలం అని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఈ సినిమా విడుదలకు తర్వాత రూ.200 కోట్లకి పైగా గ్రాస్‌ను .. రూ.120 కోట్లకి పైగా షేర్‌ను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా క్రితం వారం బుల్లితెరపై ప్రసారమైంది. ఈ సందర్భంగా టీఆర్పీ రేటింగ్‌లో ఈ సినిమా అదరగొట్టింది. ఇక జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments