Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "అన్‌స్టాపబుల్": వేణువును జింక ముందు ఊదు...

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (11:36 IST)
Balakrishna
నందమూరి బాలకృష్ణ సూపర్‌హిట్ టాక్ షో "అన్‌స్టాపబుల్" కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ బరిలోకి దిగనున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. 
 
వీరి కాంబోలో వస్తున్న తాజా చిత్రం “యానిమల్” ప్రమోషన్ కోసం ఈ షోలో పాల్గొన్నారు. "రణబీర్ కపూర్‌ను వేణువును జింక ముందు వూదు కానీ.. సింహం ముందు కాదనే డైలాగ్ అదిరిపోయింది. 
 
రణబీర్ ఈ డైలాగ్ చెప్పడంతో ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయి కేకలు, ఈలలతో మారుమోగింది. రణబీర్ ఈ డైలాగ్ పలికిన తర్వాత, వారు “వసూల్ వసూల్ పైసా వసూల్” పాటను ప్లే చేశారు. ఇందుకు స్టార్ హీరోలిద్దరూ దానికి డ్యాన్స్ చేశారు
 
ఈ కార్యక్రమంలో, బాలయ్య కపూర్ల వారసత్వాన్ని ప్రశంసించడమే కాకుండా, రిషి కపూర్ గురించి గొప్పగా మాట్లాడాడు. కానీ రణబీర్ కపూర్ తన "యానిమల్" ప్రమోషన్ల కోసం సహాయం చేయాలని కోరాడు. ఇంతకుముందు, రణబీర్ కపూర్ "బ్రహ్మాస్త్ర" కోసం, రాజమౌళి జట్టుకు ఇదే విధంగా బాలయ్య ప్రమోషన్ కోసం సాయం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments