Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధుమిత్రుల సమక్షంలో టాలీవుడ్ రానా, మిహీకాల పెళ్లి

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (12:49 IST)
టాలీవుడ్ రానా, మిహీకాల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. కరోనావైరస్ కారణంగా అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు నాగ చైతన్య, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, సుబ్బిరామిరెడ్డి, రాజమౌళి, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందగా వారిలో హాజరయినవారు కూడా బహు తక్కువగా వున్నట్లు తెలుస్తోంది.
రానా దగ్గుబాటి బాబాయి వెంకటేష్, తండ్రి సురేష్‌ బాబులు పెళ్లిలో సందడి చేసారు. కాగా రానా పెళ్లి సందర్భంగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments