Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ సెకండ్ డోస్ వేసుకున్న శివగామి, కళ్లకు అద్దాలు ధరించి మరింత జాగ్రత్తగా...

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (15:26 IST)
కరోనావైరస్ భారతదేశంలో కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా వేసుకుని రక్షణ పొందాలని ప్రభుత్వాలు చెపుతున్నాయి. తాజాగా 'శివగామి' రమ్యకృష్ణ కోవిడ్ రెండో డోసు వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ పేజిలో షేర్ చేసారు.
 
అంతకుముందు మొదటి డోసు వేసుకున్న సమయంలో కేవలం మాస్కు మాత్రమే ధరించారు రమ్యకృష్ణ. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం నేపధ్యంలో ఈసారి మాస్కుతో పాటు ముఖానికి అద్దాన్ని ధరించి వచ్చి టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఫోటోను షేర్ చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments