Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ సెకండ్ డోస్ వేసుకున్న శివగామి, కళ్లకు అద్దాలు ధరించి మరింత జాగ్రత్తగా...

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (15:26 IST)
కరోనావైరస్ భారతదేశంలో కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా వేసుకుని రక్షణ పొందాలని ప్రభుత్వాలు చెపుతున్నాయి. తాజాగా 'శివగామి' రమ్యకృష్ణ కోవిడ్ రెండో డోసు వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ పేజిలో షేర్ చేసారు.
 
అంతకుముందు మొదటి డోసు వేసుకున్న సమయంలో కేవలం మాస్కు మాత్రమే ధరించారు రమ్యకృష్ణ. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం నేపధ్యంలో ఈసారి మాస్కుతో పాటు ముఖానికి అద్దాన్ని ధరించి వచ్చి టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఫోటోను షేర్ చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments