Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RanaDaggubati 20 యేళ్ళ క్రితం వచ్చివుంటే.. రానా కండలపై ఆర్జీవీ ట్వీట్

నిన్న "బాహుబలి 2" చిత్రంపై ట్వీట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సోమవారం దగ్గుబాటి రానా కండలపై ట్వీట్ చేశారు. 20 యేళ్ల క్రితం వచ్చివుంటే.. ఆర్నాల్డ్, స్టాలోన్ వంటి వారు ఉండేవారే కాదని పేర్కొ

Webdunia
సోమవారం, 1 మే 2017 (14:09 IST)
నిన్న "బాహుబలి 2" చిత్రంపై ట్వీట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సోమవారం దగ్గుబాటి రానా కండలపై ట్వీట్ చేశారు. 20 యేళ్ల క్రితం వచ్చివుంటే.. ఆర్నాల్డ్, స్టాలోన్ వంటి వారు ఉండేవారే కాదని పేర్కొన్నారు. ఆర్జీవీ చేసిన ఈ తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
ఇప్పటికే మాహిష్మతి సామ్రాజ్యాన్ని, అందులోని వ్యక్తులను చూసి మైమరచిపోయి తనదైనశైలిలో ట్వీట్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఈసారి భళ్ళాల దేవుడిని పొగడ్తలతో ముంచెత్తాడు. 
 
"రానా... చిత్రంలో నువ్వు చూపిన పవర్ అత్యద్భుతం. ఒకవేళ బాహుబలి రెండో భాగం ఓ 20 సంవత్సరాల క్రితం వచ్చివుంటే, స్వార్జ్‌నెగ్గర్, స్టాలోన్‌లు నీ ముందు దిగదుడుపు అయ్యుండేవారు" అని రానా కండలను ప్రస్తావిస్తూ, ట్వీట్ చేశారు. 
 
మే ఒకటో తేదీ సోమవారం ఉదయం 9:45 గంటల సమయంలో రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయగా, ఆపై వెంటనే రానా స్పందిస్తూ, నమస్కారం పెడుతున్న ఎమోజీలు పోస్టు చేశాడు. ఈ ట్వీట్‌కు అనేక మంది రీ ట్వీట్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments