Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఆశీస్సులు అందించిన సురేఖ కొణిదెల

డీవీ
శనివారం, 11 మే 2024 (16:48 IST)
RamCharan, Surekha konidala, PawanKalyan
నేడు ఉదయం రాజమండ్రి వెళ్ళి అక్కడ పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన సురేఖ కొణిదెల, రామ్ చరణ్ లు అనంతరం పవన్ ఇంటికి వెళ్లి కలిసారు. వీరి రాకకోసం పిఠాపురం మొత్తం జనసంద్రమైంది. పవన్ కళ్యాన్, చరణ్, అల్లు అరవింద్, సురేఖ గారు ప్రజల ఆనందోత్సవాల మధ్య ఆశీస్సులు అందించారు.
 
pavan house pitapuram
మాత్రుసమానులైన వదినగారైన సురేఖ గారి ఆశీస్సులు పవన్ కు లభించాయి. ఈ సందర్భంగా చెప్పలేనంత ఆనందంతోపాటు ఆ దేవుని ఆశీస్సులు లభించాయిని పవన్ తెలిపినట్లు సమాచారం. ఇక అక్కడ అభిమానులు గ్లోబల్ స్టార్ అంటూ రామ్ చరణ్ ను పదేపదే ఆహాకారాలతో సందడి చేశారు. తాజాగా రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ లో కూడా దాదాపు ఇంత మంది జనాల మధ్య ఓ సన్నివేశాన్ని ఇటీవలే చిత్రీకరించారు. రాజకీయ నేపథ్యంలో శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments