పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఆశీస్సులు అందించిన సురేఖ కొణిదెల

డీవీ
శనివారం, 11 మే 2024 (16:48 IST)
RamCharan, Surekha konidala, PawanKalyan
నేడు ఉదయం రాజమండ్రి వెళ్ళి అక్కడ పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన సురేఖ కొణిదెల, రామ్ చరణ్ లు అనంతరం పవన్ ఇంటికి వెళ్లి కలిసారు. వీరి రాకకోసం పిఠాపురం మొత్తం జనసంద్రమైంది. పవన్ కళ్యాన్, చరణ్, అల్లు అరవింద్, సురేఖ గారు ప్రజల ఆనందోత్సవాల మధ్య ఆశీస్సులు అందించారు.
 
pavan house pitapuram
మాత్రుసమానులైన వదినగారైన సురేఖ గారి ఆశీస్సులు పవన్ కు లభించాయి. ఈ సందర్భంగా చెప్పలేనంత ఆనందంతోపాటు ఆ దేవుని ఆశీస్సులు లభించాయిని పవన్ తెలిపినట్లు సమాచారం. ఇక అక్కడ అభిమానులు గ్లోబల్ స్టార్ అంటూ రామ్ చరణ్ ను పదేపదే ఆహాకారాలతో సందడి చేశారు. తాజాగా రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ లో కూడా దాదాపు ఇంత మంది జనాల మధ్య ఓ సన్నివేశాన్ని ఇటీవలే చిత్రీకరించారు. రాజకీయ నేపథ్యంలో శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

Friendship: స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదు.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments