Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఆశీస్సులు అందించిన సురేఖ కొణిదెల

డీవీ
శనివారం, 11 మే 2024 (16:48 IST)
RamCharan, Surekha konidala, PawanKalyan
నేడు ఉదయం రాజమండ్రి వెళ్ళి అక్కడ పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన సురేఖ కొణిదెల, రామ్ చరణ్ లు అనంతరం పవన్ ఇంటికి వెళ్లి కలిసారు. వీరి రాకకోసం పిఠాపురం మొత్తం జనసంద్రమైంది. పవన్ కళ్యాన్, చరణ్, అల్లు అరవింద్, సురేఖ గారు ప్రజల ఆనందోత్సవాల మధ్య ఆశీస్సులు అందించారు.
 
pavan house pitapuram
మాత్రుసమానులైన వదినగారైన సురేఖ గారి ఆశీస్సులు పవన్ కు లభించాయి. ఈ సందర్భంగా చెప్పలేనంత ఆనందంతోపాటు ఆ దేవుని ఆశీస్సులు లభించాయిని పవన్ తెలిపినట్లు సమాచారం. ఇక అక్కడ అభిమానులు గ్లోబల్ స్టార్ అంటూ రామ్ చరణ్ ను పదేపదే ఆహాకారాలతో సందడి చేశారు. తాజాగా రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ లో కూడా దాదాపు ఇంత మంది జనాల మధ్య ఓ సన్నివేశాన్ని ఇటీవలే చిత్రీకరించారు. రాజకీయ నేపథ్యంలో శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పీకర్ ఎన్నికలకు దూరం కానున్న జగన్మోహన్ రెడ్డి

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

బీజేపీలోకి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. లాబీయింగ్ జరుగుతుందా?

తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదం.. లడ్డూ నాణ్యతపై కూడా దృష్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments