Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుపై మనసుపడిన పూరీ జగన్నాథ్.. ఆ పాత్రలో ఛార్మీ?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (11:32 IST)
పూరీ జగన్నాథ్.. ఒకపుడు టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు. 'పోకిరి' వంటి అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు. ప్రస్తుతం ఈయన వరుస ప్లాపులతో ఇబ్బందిపడుతున్నారు. అయినప్పటికీ ఓ మంచి హిట్ కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులోభాగంగా రామ్ హీరోగా "ఐస్మార్ట్ శంకర్" అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా వెల్లడించి, ఈ మూవీపై భారీ అంచనాలే పెంచాడు. అయితే, ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అనూ ఎమ్మాన్యుయేల్‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. 
 
ఈమెతో పాటు మ‌రో హీరోయిన్‌కి కూడా ఇందులో న‌టించే అవ‌కాశం ఉండ‌గా, పూరీ ఎవరిని ఎంపిక చేస్తారా అనే సందేహం అంద‌రిలో నెల‌కొంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకునిరానున్నారు. ఈ చిత్రానికి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments