Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుపై మనసుపడిన పూరీ జగన్నాథ్.. ఆ పాత్రలో ఛార్మీ?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (11:32 IST)
పూరీ జగన్నాథ్.. ఒకపుడు టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు. 'పోకిరి' వంటి అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు. ప్రస్తుతం ఈయన వరుస ప్లాపులతో ఇబ్బందిపడుతున్నారు. అయినప్పటికీ ఓ మంచి హిట్ కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులోభాగంగా రామ్ హీరోగా "ఐస్మార్ట్ శంకర్" అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా వెల్లడించి, ఈ మూవీపై భారీ అంచనాలే పెంచాడు. అయితే, ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అనూ ఎమ్మాన్యుయేల్‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. 
 
ఈమెతో పాటు మ‌రో హీరోయిన్‌కి కూడా ఇందులో న‌టించే అవ‌కాశం ఉండ‌గా, పూరీ ఎవరిని ఎంపిక చేస్తారా అనే సందేహం అంద‌రిలో నెల‌కొంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకునిరానున్నారు. ఈ చిత్రానికి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments