వచ్చే దీపావళికి ఎన్టీఆర్ ఆత్మ అంటించే బాంబు పేలుతుంది : వర్మ ట్వీట్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దీపావళి బాంబు పేల్చారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూనే ఆటంబాంబు పేల్చారు. ఈ మేరకు ఆయన గురువారం తన ట్వట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (14:07 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దీపావళి బాంబు పేల్చారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూనే ఆటంబాంబు పేల్చారు. ఈ మేరకు ఆయన గురువారం తన ట్వట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఎన్టీఆర్స్ లక్ష్మి బాంబ్... ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్‌గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి. హ్యాపీ నెక్స్ట్ ఇయర్స్ దివాలి" అంటూ పోస్టు చేశాడు. 
 
కాగా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించిన నాటి నుంచి టీడీపీ నేతలుపలు హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరి హెచ్చరికలకు వర్మ తీరిగ్గా సమాధానాలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల నేపథ్యంలో టీడీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయని నేపథ్యంలో... దీపావళిని పురస్కరించుకుని వర్మ ఫేస్‌బుక్‌లో తాజాగా ఒక పోస్టు చేసి మరో చర్చకు దారితీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments