Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే దీపావళికి ఎన్టీఆర్ ఆత్మ అంటించే బాంబు పేలుతుంది : వర్మ ట్వీట్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దీపావళి బాంబు పేల్చారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూనే ఆటంబాంబు పేల్చారు. ఈ మేరకు ఆయన గురువారం తన ట్వట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (14:07 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దీపావళి బాంబు పేల్చారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూనే ఆటంబాంబు పేల్చారు. ఈ మేరకు ఆయన గురువారం తన ట్వట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఎన్టీఆర్స్ లక్ష్మి బాంబ్... ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్‌గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి. హ్యాపీ నెక్స్ట్ ఇయర్స్ దివాలి" అంటూ పోస్టు చేశాడు. 
 
కాగా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించిన నాటి నుంచి టీడీపీ నేతలుపలు హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరి హెచ్చరికలకు వర్మ తీరిగ్గా సమాధానాలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల నేపథ్యంలో టీడీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయని నేపథ్యంలో... దీపావళిని పురస్కరించుకుని వర్మ ఫేస్‌బుక్‌లో తాజాగా ఒక పోస్టు చేసి మరో చర్చకు దారితీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments