Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి రాంగోపాల్ వర్మ కజిన్ సోదరుడు మృతి

Webdunia
సోమవారం, 24 మే 2021 (13:46 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి వర్మ సోదరుడు (కజిన్) కన్నుమూశారు. ఆయన పేరు పి. సోమశేఖర్. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. 
 
కాగా, సోమశేఖర్ గత 2010లో మస్క్‌రకే దేఖ్ జరా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే, సత్య, రంగీల, దౌడ్, జంగిల్, కంపెనీ వంటి చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించారు. తన ఎదుగుదలలో సోమశేఖర్ ఎంతగానో సహాయం చేశారంటూ రాంగోపాల్ వర్మ పలు సందర్భాల్లో చెప్పారు. కాగా, సోమశేఖర్ మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments