Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తామని కంటి చూపుతో హెచ్చరిక చేశారు... సపోర్టు చేయండి మేడం ప్లీజ్ : సునీతతో వర్మ

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (16:28 IST)
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో చిత్రం విడుదల కోసం రాంగోపాల్ వర్మ ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. చాలామంది నుంచి తనకు ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దని వార్నింగ్‌లు ఇస్తున్నప్పటికీ.. వాటినేం పట్టించుకోకుండా తన పంథాలో దూసుకుపోతున్నాడు. అలాగే.. కొందరి సహాయసహకారాల్ని కోరుకుంటున్నాడు.
 
ఈ క్రమంలోనే వర్మ తాజాగా పరిటాల సునీతతో విజయవాడలో భేటీ అయ్యాడు. 'వంగవీటి' చిత్రాన్ని వక్రీకరించవద్దని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వంగవీటి అనుచరులు హెచ్చరించిన నేపథ్యంలో తనకు మద్దతునివ్వాలని కోరుతూ ఆమెని వర్మ కలుసుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

Polavaram: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళనలు.. మోదీ సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments