Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తామని కంటి చూపుతో హెచ్చరిక చేశారు... సపోర్టు చేయండి మేడం ప్లీజ్ : సునీతతో వర్మ

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (16:28 IST)
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. తన తాజా చిత్రం వంగవీటి విడుదలకు విజయవాడకు చెందిన వంగవీటి రాధా అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో చిత్రం విడుదల కోసం రాంగోపాల్ వర్మ ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. చాలామంది నుంచి తనకు ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దని వార్నింగ్‌లు ఇస్తున్నప్పటికీ.. వాటినేం పట్టించుకోకుండా తన పంథాలో దూసుకుపోతున్నాడు. అలాగే.. కొందరి సహాయసహకారాల్ని కోరుకుంటున్నాడు.
 
ఈ క్రమంలోనే వర్మ తాజాగా పరిటాల సునీతతో విజయవాడలో భేటీ అయ్యాడు. 'వంగవీటి' చిత్రాన్ని వక్రీకరించవద్దని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వంగవీటి అనుచరులు హెచ్చరించిన నేపథ్యంలో తనకు మద్దతునివ్వాలని కోరుతూ ఆమెని వర్మ కలుసుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

RPF: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ పల్లబికి జీవన్ రక్ష పదక్ 2024 అవార్డ్.. ఎందుకో తెలుసా? (video)

Cow-King Cobra- ఆవుతో పాము స్నేహం వైరల్ వీడియో (video)

నాతో వస్తే రూ. 500 ఇస్తా, ఆశపడి వెళ్లిన స్త్రీని అనుభవించి హత్య చేసాడు

30 ఏళ్ల వివాహితకు వీడియో కాల్, నేను చనిపోతున్నా లక్ష్మీ: 22 ఏళ్ల ప్రియుడు ఆత్మహత్య

హైదరాబాదులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. విదేశీ అమ్మాయిలను తీసుకొచ్చి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments