Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు 'పోకిరి' చిత్రం ఫ్లాపే : రాంగోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చె

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (13:29 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చెప్పాడు. 
 
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఆయన కుమారుడు ఆకాశ్‌ నటిస్తోన్న 'మెహబూబా' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి నేహాశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఛార్మి సైతం ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఈ 'మొహబూబా' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రామ్‌ గోపాల్‌ వర్మ వీక్షించారు. 
 
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ పూరీపై ప్రశంసలు వర్షం కురిపించారు. ‘మెహబూబా’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నేను చూశాను... పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ఈ సినిమాతో పోల్చితే ఫ్లాపనే చెప్పాలి... బహుశా తన కొడుకే హీరో కాబట్టి పూరీ ‘మెహబూబా’ సినిమాను ఇంత బాగా తీశారేమో. ఏదేమైనా సరే ఈ సినిమా చాలా బాగుందని ట్వీట్‌ చేశారు.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments