మహేష్ బాబు 'పోకిరి' చిత్రం ఫ్లాపే : రాంగోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చె

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (13:29 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌‌ తాజా చిత్రంతో పోల్చితే గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "పోకిరి" చిత్రం ఫ్లాపేనని చెప్పాడు. 
 
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఆయన కుమారుడు ఆకాశ్‌ నటిస్తోన్న 'మెహబూబా' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి నేహాశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఛార్మి సైతం ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఈ 'మొహబూబా' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రామ్‌ గోపాల్‌ వర్మ వీక్షించారు. 
 
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ పూరీపై ప్రశంసలు వర్షం కురిపించారు. ‘మెహబూబా’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నేను చూశాను... పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ఈ సినిమాతో పోల్చితే ఫ్లాపనే చెప్పాలి... బహుశా తన కొడుకే హీరో కాబట్టి పూరీ ‘మెహబూబా’ సినిమాను ఇంత బాగా తీశారేమో. ఏదేమైనా సరే ఈ సినిమా చాలా బాగుందని ట్వీట్‌ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments