Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్ట్ టైమ్.. పొలిటికల్ ఫంక్షన్‌కు హాజరైన వర్మ

Webdunia
గురువారం, 30 మే 2019 (18:50 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురువారం విజయవాడలో సందడి చేశారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. తన జీవితంలో మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చానని చెప్పుకొచ్చారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ చారిత్రాక విజయం సాధించారని ప్రశంసించారు. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైఎస్సార్‌సీపీకి ప్రజలు కట్టం కట్టారని అన్నారు. ప్రజల్లో చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తి ఉండటం వల్లే టీడీపీ ఓటమి చెందిందన్నారు. 
 
వైఎస్‌ జగన్‌ మాటల్లోని నిజాయితీ ప్రజలకు కనెక్ట్‌ అయిందన్నారు. ఆయనపై ప్రజలు ఎంతో నమ్మ‍కం పెట్టుకుని అఖండ​ విజయంతో గెలిపించారని వివరించారు. వైఎస్‌ జగన్‌ మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకాన్ని రాంగోపాల్‌ వర్మ వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీచర్ కొట్టారంటూ టీచర్లపై ఫిర్యాదు : విద్యార్థితో పాటు తల్లిదండ్రులపై పోక్సో కేసు!

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు కాలర్ ఐడీ సదుపాయాన్ని తీసుకొస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు!

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments