Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని కనటంపై ఉపాసన: ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదనుకుంటే?

Webdunia
సోమవారం, 4 జులై 2022 (12:58 IST)
మెగా కోడలు ఉపాసనకు పెళ్లై పదేళ్లు గడిచాయి.  తాజాగా ఉపాసనకు తరచుగా ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఇంకా ఉపాసన-చెర్రీ దంపతులకు ఇంకా పిల్లలు లేరు. 
 
తాజాగా ఉపాసన తనకు పిల్లలు కనడం లేదన్న దానిపై ఓపెన్ అయ్యారు. ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో ఉపాసన కొణిదెల పాల్గొంది. 
 
ఈ కార్యక్రమంలో ఉపాసన సద్గురుని అనేక ప్రశ్నలు అడిగింది. ఆశ్చర్యకరంగా తాను పిల్లలని కనడం గురించి కూడా సద్గురు వద్ద ఉపాసన ప్రశ్నించింది.
 
ఉపాసన మాట్లాడుతూ.. నేను వివాహం చేసుకుని పదేళ్లు అవుతోంది. నా జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. నా ఫ్యామిలీని నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. సద్గురుని ప్రశ్నిస్తూ RRR అంటే మీరు సినిమా అనుకునేరు అది కాదు. R రిలేషన్, R రీ ప్రొడ్యూస్, R రోల్ ఇన్ లైఫ్.
  
దీనికి సద్గురు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. రిలేషన్ షిప్ అది నీ పర్సనల్.. దాని గురించి నేను మాట్లాడను. ఇక రీ ప్రొడ్యూస్ విషయానికి వస్తే.. ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను అభినందిస్తాను. 
 
ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా 10 కోట్లు సమీపిస్తోంది. సమానం అంతరించిపోతున్న జీవులం కాదు. ఇంకా ఎక్కువవుతున్నామన్నారు.
 
నెటిజన్స్ ఉపాసన అడిగిన ప్రశ్నకు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లల గురించి ఓపెన్‌గా ఉపాసన అడిగి ధైర్యం చేసింది అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments