Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (15:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమను మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఏలేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, యువ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్‌లతో పాటు నాగబాబు కుమార్తె నిహారిక ఉన్నారు. అయితే, అల్లు అర్జున్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎంతో కలిసికట్టుగా ఉన్నారు. ఈ విషయం "పుష్ప-2" మూవీ తొక్కిసలాట ఘటన, పోలీస్ కేసు, హీరో అల్లు అర్జున్ అరెస్టు తదితర విషయాల్లో నిరూపితమైంది. 
 
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. కొన్ని రోజుల క్రితం వరకు బన్నీని చరణ్ ఫాలో అవుతూ వచ్చారు. తాజాగా అన్‌ఫాలో చేశారు. ఇపుడు ఈ విషయం తెలుగు చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పైగా, బన్నీని అన్‌ఫాలో చేసిన రెండో మెగా హీరోగా రామ్ చరణ్ నిలిచారు. కొద్ది రోజుల క్రితమే సాయి దుర్గ తేజ్ సైతం బన్నీని అన్‌ఫాలో చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments