Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో పవర్ స్టార్ వారసుడు.. ''సైరా'' తర్వాత అకీరాతో చెర్రీ సినిమా? (video)

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (15:35 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో లేని లోటును తీర్చేందుకు ఆయన వారసుడు టాలీవుడ్‌లోకి రానున్నాడు. పవర్ స్టార్ అకీరాను సినిమాల్లోకి తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాను రాజకీయాల్లో బిజీగా ఉంటూ తనయుడిని సినిమా ఇండస్ట్రీలో బిజీ చేయాలని ఆయన సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం రామ్ చరణ్‌కి కుమారుడి బాధ్యతలు అప్పగించారని ఫిలిం నగర్ టాక్.
 
ఇందులో భాగంగా చెర్రీ నిర్మాణ సారథ్యంలో అకీరానందన్ సినిమా తెరకెక్కే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మించాలని చెర్రీ స్కెచ్ వేస్తున్నారట.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు కాబట్టి ఆయన సినీ వారసత్వాన్ని అకీరాతో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. 
 
ఇప్పటికే నిర్మాతగా రామ్ చరణ్ సక్సెస్ అయ్యారు. సైరా నరసింహారెడ్డి చిత్రం ద్వారా కలెక్షన్లు రాబట్టారు. ఇదే తరహాలో అకీరా నందన్ సినిమాను నిర్మించి.. మంచి కలెక్షన్లతో పాటు పవర్ స్టార్ వారసుడి తెరంగేట్రం తన చేతుల మీదుగా జరగాలని చెర్రీ భావిస్తున్నట్లు సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments